తెలంగాణ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ ( JCCET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 229 గురుకుల కాలేజీలు ఉన్నాయి. వీటిలో 19, 740 సీట్లు ఉన్నాయి. తొలివిడతలో 18, 401 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. ఎంపికైన విద్యార్థులు 7వ తేదీలోపు కాలేజీలో చేరాల్సి ఉంటుంది.
JCCET ఫలితాలు విడుదల







