Trending Posts

స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి అందిస్తున్న ఈ పాస్ పోస్ట్ – మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును పొడిగించింది. గతంలో ఏప్రిల్ 20 తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ తేదీని మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త వారితోపాటు రెన్యువల్ చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, బిసి, ఈ బీసీ, మైనార్టీ, శారీరక వికలాంగులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం అర్హులైన విద్యార్థులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/