Trending Posts

నేటి నుంచి PGECET పరీక్షలు ప్రారంభం

ఎం ఈ , ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET పరీక్షలు మే 29 నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ పరీక్షలు జూన్ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షల కోసం 26085 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. హైదరాబాద్ లో 24 సెంటర్లు, వరంగల్లో 7 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/