యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 స్పెషలిస్ట్ గ్రేడ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ప్రధాన వివరాలు:
మొత్తం పోస్టులు: 212
కీలక పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (140), అసిస్టెంట్ ఎడిటర్, లా ఆఫీసర్ మొదలైనవి.
విభాగాలు అనాటమీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియాలజీ, పిడియాట్రిక్స్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.
అర్హత పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB, PG, MBBS లేదా Ph.D తో పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి UR/EWS కు గరిష్టంగా 40 ఏళ్లు, OBC లకు 43 ఏళ్లు, SC/ST లకు 40-45 ఏళ్లు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం పే లెవల్ 10, 11 ప్రకారం వేతనం ఉంటుంది.
పరీక్ష ఫీజు General/OBC/EWS లకు ₹25. SC/ST/Divyang అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబరు 12, 2026,
చివరి తేదీ అక్టోబరు 02, 2026 (లద్దాఖ్ పోస్టులకు అక్టోబరు 09, 2026). అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC లో 212 స్పెషలిస్ట్ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్







