Trending Posts

త్వరలో లా సెట్ ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వం లా సెట్ పరీక్షను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. మూడేళ్లు, ఐదేళ్లు, ఎల్ ఎల్ ఎం కోర్సులకు పరీక్షలు నిర్వహించిన.. దాదాపు 80% కి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 66,864 మంది దరఖాస్తు చేసుకోగా.. 54, 374 మంది హాజరయ్యారు. అయితే రెండు మూడు రోజుల్లో “కీ “విడుదల చేయనున్నారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరిస్తారు. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే ఈసారి సెలబ్రెటీలు సైతం పోటీపడి లా సెట్ ఎగ్జామ్ రాయడం రాయడం విశేషం.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/